Saturday, March 29, 2025

సమయం చాలా తక్కువ ఉంది గడిచి పోతోంది ప్రస్తుతం మన మధ్య పరమ పిత పరమాత్మ ఒక సాధారణ వృద్ధ మానవుని లో ప్రవేశించి ఉన్నారు అయన మన బాబా అనగా తాతగారు అయన ఇప్పుడు మనకు ముక్తి దుఃఖాల నుంచి మరియు జీవన్ముక్తి అంటే స్వర్గం వారసత్వం గా ఇవ్వడానికి వచ్చారు . మనని మనం ఆత్మ ఒక వెలిగే చుక్కను భృకుటి లో ఉన్నాను అని బుద్ధిని స్థిరం చేసుకుని బాబా లో ఉన్న పరమ శివుని పరమాత్మ ను స్మ్రుతి చేయాలి . అప్పుడు మన అనేక జన్మల పాపలు భస్మం అవుతాయి . మరి అనేక జన్మల స్వర్గ ప్రాప్తి కలుగు తుంది ఈ ద్వాపర కలి…
See more
May be an image of text
Like
Comment
Share

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...