సమయం చాలా తక్కువ ఉంది గడిచి పోతోంది ప్రస్తుతం మన మధ్య పరమ పిత పరమాత్మ ఒక సాధారణ వృద్ధ మానవుని లో ప్రవేశించి ఉన్నారు అయన మన బాబా అనగా తాతగారు అయన ఇప్పుడు మనకు ముక్తి దుఃఖాల నుంచి మరియు జీవన్ముక్తి అంటే స్వర్గం వారసత్వం గా ఇవ్వడానికి వచ్చారు . మనని మనం ఆత్మ ఒక వెలిగే చుక్కను భృకుటి లో ఉన్నాను అని బుద్ధిని స్థిరం చేసుకుని బాబా లో ఉన్న పరమ శివుని పరమాత్మ ను స్మ్రుతి చేయాలి . అప్పుడు మన అనేక జన్మల పాపలు భస్మం అవుతాయి . మరి అనేక జన్మల స్వర్గ ప్రాప్తి కలుగు తుంది ఈ ద్వాపర కలి…
See more

No comments:
Post a Comment
బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.