Friday, September 25, 2015

కనుక ఓ నిజమైన భారతీయుడు ప్రధమం గా చేయవలసిన కర్తవ్యమ్ ఆ యుగపురుషుడు స్థాపించే ఆది సనాతన దేవీ దేవతా ధర్మం లో తమ వంతు కర్తవ్యమ్ చేయాలి మొదట ఆ యుగపురుషుడి గురించి తెలిస్తే కదా ఆయనకు సహాయం చేయగలిగేది? ఎలాగంటే ఆర్జునుడిని భగవానుడు ధర్మ స్థాపనకు కారకుడిగా తీసుకుని తను సారథి అయ్యి నడిపాడో అలాగా మనమందరం ఆ భగవానుడి దివ్య కర్తవ్యం లో సహాయకులం అవ్వాలి ఆ అర్జనుడు యుగపురుషుడు ప్రస్తుతం తన సేన తాయారు చేస్తున్నారు పాండవులు గుప్త వాసం అజ్ఞాత వాసం చేశారు అంటారు కదా ఇప్పుడు బ్రహ్మ కుమారీ సంస్థ ను గురించి అందరికి తెలుసు కాని ఆధ్యాత్మ విశ్వ విద్యాలయం గురించి ఎవరికి తెలియదు వారు వంద మంది మేము కేవలం పంచ పాడవులు అంటే కొద్దిమందిమి మాత్రమె కాని పాండవుల పక్షాన స్వయం భగవంతుడే ఉన్నారు అజ్ఞాత వాసం ముగిసే నాటికి పాండవులు సర్వ శక్తి సమన్వి తులు "ఛు పా రుస్తుం బాద్ మే ఖులే" అని అంటారు రుస్తుం అంటే సమర్ధుడు మొనగాడు  అతడు చివరలో ప్రత్యక్షం అవుతాడు
మీ దగ్గరికి మేము ఇదే అపేక్షతో వచ్చాము మాకు మీ సహాయం కావాలి సత్య ధర్మ స్థాపన చేస్తే చేసేందుకు సహకరిస్తే కలిగే ఆత్మిక సుఖం ఎలాంటిదంటే ఒక రసగుల్లా తిన్న వాడికే మళ్ళీ మళ్ళీ దాని పేరు చెబితె చాలు నోట్లో నీళ్ళు ఊరినట్లు ధర్మ స్థాపన చేసేవారికి  కలిగే సుఖం మునుపు చేసిన వారికే తెలుస్తుంది . ధార్మికత అంటే మీకు ఇష్టమని విని మీ దగ్గరికి వచ్చాము అవసరానికి ఉపయోగ పడేదే  అసలైన స్నేహం భగవత్ కార్యంలో ఉపయోగ పడితే మనని మనం ఉద్ధరించు కున్నట్లే కద.

No comments:

Post a Comment

బ్లాగ్ సందర్శించినందుకు ధన్యవాదాలు. త్వరలో మా స్పందన తెలుపగలము.

Featured Post

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్.

ఆధ్యాత్మిక విశ్వ విద్యాలయం ఫరుఖాబాద్. ఉత్తర్ ప్రదేశ్. ఒక సంక్షిప్త పరిచయం ఇక్కడ కింద తేదీలు పుట సంఖ్యలు ఇచ్చినవి గురువు గారి ప్రవచనా...